17.1 C
India
Tuesday, January 21, 2025
More

    మోడీ తెలంగాణ పర్యటన ఖరారు

    Date:

    PM Modi telangana tour in February
    PM Modi telangana tour in February

    ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13 న మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. అసలు ఈనెల 19 నే తెలంగాణలో మోడీ పర్యటించాల్సి ఉండే అయితే వందే భారత్ ట్రైన్ స్వల్పంగా ధ్వంసం కావడంతో పాటుగా మోడీ చాలా బిజీగా ఉండటంతో ఆ పర్యటన వాయిదా పడింది.

    ఇక ఫిబ్రవరి13 న తెలంగాణ పర్యటన ఖరారైన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణ పై దృష్టి సారించింది. ఇక మోడీ కంటే ముందుగానే ఈనెలలో 28 న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నాడు. అగ్ర నాయకులు తెలంగాణ లో వరుస పర్యటనలు చేస్తున్న నేపథ్యంలో కాషాయ దళంలో సరికొత్త జోష్ వస్తోంది.

    Share post:

    More like this
    Related

    Indian Travelers : భారత ప్రయాణికులు యూకే ద్వారా వెళుతున్నారా? అయితే మీకు షాక్

    Indian travelers : అమెరికా, కెనడా సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ నుంచి వచ్చే...

    Trump : 84 శాతం మంది భారతీయులు ట్రంప్ రాకను స్వాగతిస్తున్నారట

    Trump : యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (ECFR) నిర్వహించిన గ్లోబల్...

    Sankranti Celebrations : బ్రిటన్ లో అంబరాన్నంటిన తెలుగువారి సంక్రాంతి సంబరాలు

    Sankranti Celebrations : తేటతెలుగువారి ఘన పండుగ సంక్రాంతి. ఆంధ్రాలోనైనా అమెరికాలోనైనా ఈ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YCP leaders : వైసీపీ నేతలకు అగ్రతాంబులమా.. కూటమి సర్కార్ పై విమర్శలు

    YCP leaders : సీతంరాజు సుధాకర్ ఈయనొక వైసిపి మాజీ ఎమ్మెల్సీ,.. కూటమి...

    Modi Vishaka Tour : విశాఖలో మోడీ, బాబు, పవన్ షో అదిరిపోలా

    Modi Vishaka Tour : విశాఖలో ప్రధాని మోదీ , సీఎం...

    Telangana : తెలంగాణలో 300లకే ఇంటర్నెట్..

    Telangana Internet : తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం...

    PM Modi : ఇది ప్రజల విజయం.. : ప్రధాని మోడీ..

    PM Modi : మహారాష్ట్రలో గెలుపుపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశాడు....