25.6 C
India
Thursday, July 17, 2025
More

    రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరి 5 కు వాయిదా

    Date:

    Rohit Reddy's petition adjourned to January 5
    Rohit Reddy’s petition adjourned to January 5

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి . ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. రోహిత్ రెడ్డి లాయర్ తరుపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం , ఈడీ డైరెక్టర్, ఈడీ లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 జనవరి 5 కు వాయిదా వేసింది. 

    మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎలాంటి డబ్బు దొరక్క పోయినా మనీ లాండరింగ్ కేసు అంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఈడీ పై తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు రోహిత్ రెడ్డి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఈడీకి షాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

    కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్...

    ఈడీ విచారణకు వెళ్లనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

    ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో...