35.6 C
India
Saturday, April 20, 2024
More

    రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరి 5 కు వాయిదా

    Date:

    Rohit Reddy's petition adjourned to January 5
    Rohit Reddy’s petition adjourned to January 5

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి . ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. రోహిత్ రెడ్డి లాయర్ తరుపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం , ఈడీ డైరెక్టర్, ఈడీ లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 జనవరి 5 కు వాయిదా వేసింది. 

    మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎలాంటి డబ్బు దొరక్క పోయినా మనీ లాండరింగ్ కేసు అంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఈడీ పై తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు రోహిత్ రెడ్డి.

    Share post:

    More like this
    Related

    Election Commission : ఎన్నికల కమిషన్ ఎవరికీ చుట్టం ????

    Election Commission : ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల...

    Mahesh Babu : కొత్త లుక్ లో మహేశ్ బాబు.. ఫ్యాన్స్ ఫిదా

    Mahesh Babu : దుబాయ్ లో  ప్రీ ప్రొడక్షన్ పనులు ముగించుకున్న...

    Ancient Jar : దొరికిన పురాతన కూజా.. ఓపెన్ చేస్తే ధగధగ మెరుస్తూ.. వైరల్ వీడియో

    Ancient Jar : ప్రపంచంలోని పలు దేశాల్లో పురాతన ఆనవాళ్లు ఇంకా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఈడీకి షాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

    కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్...

    ఈడీ విచారణకు వెళ్లనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

    ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో...