22.4 C
India
Saturday, December 2, 2023
More

    రోహిత్ రెడ్డి పిటిషన్ జనవరి 5 కు వాయిదా

    Date:

    Rohit Reddy's petition adjourned to January 5
    Rohit Reddy’s petition adjourned to January 5

    ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ తనని దోషిగా నిలబెట్టాలని చూస్తోందంటూ హైకోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి . ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. రోహిత్ రెడ్డి లాయర్ తరుపు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం , ఈడీ డైరెక్టర్, ఈడీ లకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 2023 జనవరి 5 కు వాయిదా వేసింది. 

    మొయినాబాద్ ఫామ్ హౌజ్ లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నాయకులపై ఆరోపణలు చేస్తూ సిట్ దర్యాప్తు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఎలాంటి డబ్బు దొరక్క పోయినా మనీ లాండరింగ్ కేసు అంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఈడీ పై తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించారు రోహిత్ రెడ్డి.

    Share post:

    More like this
    Related

    Democracy : దేశంలో ప్రజాస్వామ్యం ఉందా?

    Is There Democracy : మన రాజ్యాంగం ఫర్ ద పీపుల్...

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Our Rituals : మన ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారెవరో తెలుసా?

    Our Rituals : మనం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. మన...

    Exit Polls Predictions : ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా వేస్తారో తెలుసా?

    Exit Polls Predictions : దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు మధ్యప్రదేశ్,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    ఈడీకి షాక్ ఇచ్చిన పైలట్ రోహిత్ రెడ్డి

    కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి షాక్ ఇచ్చాడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్...

    ఈడీ విచారణకు వెళ్లనున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి

    ఈడీ ( ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) నోటీసులు ఇవ్వడంతో...