26.9 C
India
Friday, February 14, 2025
More

    వందే భారత్ రైలు ఎక్కాడు అడ్డంగా బుక్కయ్యాడు

    Date:

    selfi man stuck in vande bharat train
    selfi man stuck in vande bharat train

    వందే భారత్ రైలు ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని అనుకున్న ఓ వ్యక్తి అడ్డంగా బుక్కయ్యాడు. ఎందుకంటే …….. వందే భారత్  రైలు ఇటీవలే ప్రారంభం కావడం …… ఆ ట్రైన్ చూడముచ్చటగా ఉండటంతో ఆ ట్రైన్ ఎక్కి సెల్ఫీ తీసుకోవడానికి ఏ వ్యక్తి ట్రైన్ ఎక్కాడు. లోపలి నుండి సెల్ఫీ తీసుకున్నాడు అయితే వెంటనే ట్రైన్ స్టార్ట్ అయ్యింది.

    అంతే వేగంగా ఆ ట్రైన్ దిగడానికి రకరకాల ప్రయత్నాలు చేసాడు కానీ కుదరలేదు ఎందుకంటే ……. ట్రైన్ ప్రారంభం అయ్యే ముందు డోర్స్ లాక్ అవుతాయి. దాంతో లోపలే ఉండిపోయాడు.  వెంటనే టీసీ వచ్చి పిచ్చి తిట్టుడు తిట్టాడు ఆ వ్యక్తిని. సెల్ఫీ తీసుకోవడానికి లోపలకు వస్తావా ? విజయవాడ వరకు ఆగాల్సిందే ….. ట్రైన్ లోనే ఉండిపోవాల్సిందే ….. అంతేకాదు 6 వేల రూపాయల ఫైన్ కట్టాల్సిందే అని హుకుం జారీ చేసాడు. దాంతో ఆ వ్యక్తి బాధ చెప్పనలవి కాదు . హైదరాబాద్ నుండి విజయవాడ వరకు రాను పోను మొత్తం 12 గంటల ప్రయాణం అలాగే 6 వేల ఫైన్ కూడా పడటంతో ఆ వ్యక్తి లబోదిబో మంటున్నాడు.

    Share post:

    More like this
    Related

    PM Modi : అమెరికా నుంచి అక్రమ వలసదారుల్ని భారత్‌కు తీసుకొస్తాం: ప్రధాని మోదీ

    PM Modi :  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ విడతగా...

    KCR : 19న ఫామ్‌హౌస్ నుంచి బయటకు కేసీఆర్ !

    KCR : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయాల్లో...

    Jagan : కేడర్ కోసం జగన్ కీలక నిర్ణయం – ఇక నుంచి..!!

    Jagan : మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధికారంలో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related