24.6 C
India
Thursday, September 28, 2023
More

    తలసానికి సన్ స్ట్రోక్

    Date:

    Sun stroke per capita
    Sun stroke per capita

    తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సన్ స్ట్రోక్ తగిలింది. క్యాసినో కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే తనకు ఈడీ నుండి ఎలాంటి నోటీసులు రాలేదని , తనపై వస్తున్న వార్తలను ఖండించాడు. క్యాసినో కేసులో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ ను ఈడీ విచారణకు పిలిచింది.

    దాదాపు 8 గంటల పాటు ఈడీ విచారించింది. అంతేకాదు ఆరేళ్ళ బ్యాంక్ స్టేట్ మెంట్ కూడా సేకరిస్తోంది. దాంతో ఈ కేసులో తలసాని తనయుడు సాయి కిరణ్ ను కూడా ఈడీ విచారణకు పిలవడం ఖాయమని తెలుస్తోంది. తలసాని సాయి కిరణ్ 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ తరుపున సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి కిషన్ రెడ్డి చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే.

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AAA Cinemas : ఏఏఏ సినిమాస్ ను ప్రారంభించిన అల్లు అర్జున్

    AAA Cinemas : ఏఏఏ సినిమాస్ ను ఐకాన్ స్టార్ అల్లు...

    పెండ పిసికేటోడు తలసాని.. నా పవర్ తెల్వదు..

    Revanth Reddy Fire : ఎన్నికలు సమీపిస్తుండడంతో నాయకులు నోటికి పదును...

    కన్నుల పండువగా కాదంబరి కిరణ్ కుమార్తె కళ్యాణం!!

    ప్రముఖ నటుడు - సేవాతత్పరుడు "మనం సైతం" కాదంబరి కిరణ్ కనిష్ట...