35.7 C
India
Friday, May 15, 2026
More

    కిందపడిన గవర్నర్ తమిళి సై

    Date:

    కిందపడిన గవర్నర్ తమిళి సై
    కిందపడిన గవర్నర్ తమిళి సై

    తెలంగాణ గవర్నర్ తమిళిసై నడుస్తూ నడుస్తూ కిందపడ్డారు దాంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. ఈ సంఘటన తమిళనాడులోని మహాబలిపురంలో జరిగింది. తమిళనాడులో హైబ్రిడ్ రాకెట్ ప్రయోగ కార్యక్రమం జరిగింది. కాగా ఆ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు తమిళి సై. గవర్నర్ నడుస్తున్న సమయంలో కింద వేసిన మ్యాట్ కాలుకు తగలడంతో ఒక్కసారిగా కిందపడిపోయారు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది , ఇతర అధికారులు , నిర్వాహకులు ఆందోళన చెందారు.

    అయితే వెంటనే తేరుకున్న గవర్నర్ లేచి నిలబడింది. గాయాలు పెద్దగా కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తనకు స్వల్ప గాయాలు అయినప్పటికీ వాటిని లెక్కచేయకుండా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంది. అయితే గవర్నర్ కార్యక్రమంలో పాల్గొంటుంది అని తెలిసి కూడా నిర్లక్ష్యంగా మ్యాట్ వేసిన నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు గవర్నర్ సెక్యూరిటీ. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana Governor : తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్..

    Telangana Governor : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు....

    Governor Tamilisai : గవర్నర్ పదవికి రాజీనామా చేసిన  తమిళిసై..పొలిటికల్ ఎంట్రీ.. షురూ? 

    Governor Tamilisai : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు....

    Telangana Governor: నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారు:తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

    నియంతృత్వ పాలనను ప్రజలు తిరస్కరించారని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గత...

    గవర్నర్ వర్సెస్ కేసీఆర్

    తెలంగాణలో గవర్నర్ వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా తయారయ్యింది. గతకొంత కాలంగా ముఖ్యమంత్రి...