30.7 C
India
Wednesday, February 18, 2026
More

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

    Date:

    union minister kishan reddy nephew jeevan reddy died with heart ettack
    union minister kishan reddy nephew jeevan reddy died with heart ettack

    కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి గుండెపోటుతో మరణించాడు. దాంతో కిషన్ రెడ్డి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కిషన్ రెడ్డి అక్క లక్ష్మీ బావ నర్సింహా రెడ్డి సైదాబాద్ లోని వినయ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఆ దంపతుల కొడుకే ఈ జీవన్ రెడ్డి. నిన్న సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలాడు జీవన్ రెడ్డి. దాంతో హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

    అయితే చికిత్స పొందుతూ జీవన్ రెడ్డి మరణించాడు. చిన్న వయసులోనే గుండెపోటుకు గురవ్వడం , చనిపోవడంతో కిషన్ రెడ్డి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. కిషన్ రెడ్డి మేనల్లుడు జీవన్ రెడ్డి మరణించాడన్న విషయం తెలుసుకున్న పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇటీవల కాలంలో చిన్న వయసులోనే పలువురు గుండెపోటుకు గురౌతున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : బీజేపీ జాతీయాధ్యక్ష పదవి రేసులో కిషన్ రెడ్డి, సంజయ్!

    Kishan Reddy : పార్టీ జాతీయాధ్యక్షుడి ఎంపిక కోసం BJP తీవ్రంగా కసరత్తు...

    Kishan Reddy : ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నాం: కిషన్ రెడ్డి

    Kishan Reddy : ఆలయాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి...

    Kishan Reddy : తెలుగు రాష్ట్రాలకు రెండు కొత్త వందేభారత్ రైళ్లు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ...

    Etela Rajender : ఎవరి కోసం ఈటలకు బీజేపీ పగ్గాలు

    Etela Rajender : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని రీతిలో ప్రత్యర్థులను...