25.9 C
India
Monday, December 15, 2025
More

    నారాయణ కాలేజ్ లో దారుణం

    Date:

    ramanthapur-narayana-college-latest-update
    ramanthapur-narayana-college-latest-update

    రామంతాపూర్  నారాయణ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. నారాయణ స్వామి అనే ఇంటర్ విద్యార్థి 16 వేలు ఫీజు బకాయి పడ్డాడు. అతడు ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్ చేయడానికి నారాయణ కాలేజ్ నుండి టీసీ ఇవ్వమని కోరాడు నారాయణ స్వామి అనే స్టూడెంట్. అయితే తన వెంట తండ్రి తో పాటుగా స్టూడెంట్ ఆర్గనైజేషన్  లీడర్స్ కూడా వచ్చారు.

    అయితే 16 వేలు బకాయి పడినప్పటికీ మేము పరీక్ష రాసేలా చూశామని , ఇక టీసీ ఇవ్వాలంటే మాత్రం బకాయి ఉన్న డబ్బులు కడితేనే ఇస్తామని స్పష్టం చేసాడట. దాంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ ఎక్కువ కావడంతో స్టూడెంట్ లీడర్ సందీప్ పెట్రోల్ తీసుకొని పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సందీప్ తో పాటుగా కాలేజ్ ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి , ఏవో అశోక్ రెడ్డి లకు గాయాలయ్యాయి. అలాగే అక్కడే ఉన్న మరికొంతమందికి కూడా గాయాలు అయ్యాయి. గాయాలైన వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నారాయణ కాలేజ్ లో దారుణం

    రామంతాపూర్  నారాయణ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. నారాయణ స్వామి...