27.5 C
India
Tuesday, January 21, 2025
More

    INDONESIA FOOTBALL:ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట : 127 మంది మృతి

    Date:

    indonesia-football-stampede-in-the-football-field-127-people-diedఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది చనిపోయారు. 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఇండోనోషియా లోని తూర్పు జావా ప్రావిన్స్ లో పెర్సెబాయ  సురబాయ – అరేమా  జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.

    అయితే అరేమా జట్టు ఓడిపోయింది. దాంతో ఇరు జట్ల అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ముదిరి పాకాన పడింది. ఇంకేముంది గ్రౌండ్ లోకి దిగి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వందల మంది గొడవకు దిగడంతో పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ తొక్కిసలాటలో 180 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. 

    Share post:

    More like this
    Related

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    Kiran Abbavaram : తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో

    Hero Kiran Abbavaram :టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తండ్రి...

    President Trump : వెల్ కం టు హోం ప్రెసిడెంట్ ట్రంప్.. వైరల్ పిక్

    President Trump : అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దంపతులు గ్రాండ్ గా...

    Saif Ali Khan : తీవ్ర దాడి తర్వాత సైఫ్ అలీఖాన్ మొదటి ఫొటో రిలీజ్.. వైరల్

    Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related