34.2 C
India
Wednesday, April 24, 2024
More

    INDONESIA FOOTBALL:ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట : 127 మంది మృతి

    Date:

    indonesia-football-stampede-in-the-football-field-127-people-diedఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది చనిపోయారు. 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఇండోనోషియా లోని తూర్పు జావా ప్రావిన్స్ లో పెర్సెబాయ  సురబాయ – అరేమా  జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.

    అయితే అరేమా జట్టు ఓడిపోయింది. దాంతో ఇరు జట్ల అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ముదిరి పాకాన పడింది. ఇంకేముంది గ్రౌండ్ లోకి దిగి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వందల మంది గొడవకు దిగడంతో పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ తొక్కిసలాటలో 180 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. 

    Share post:

    More like this
    Related

    New Ration Cards : కొత్త రేషన్ కార్డులు వచ్చేది అప్పుడే.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

    New Ration Cards : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం...

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    World Leadership Comments Biden World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు...

    Chandrababu Strategy : అనపర్తి, దెందులూరు సీట్లలో చంద్రబాబు వ్యూహం అదుర్స్

    Chandrababu Strategy : ఏపీలో ప్రధాన పార్టీల వ్యూహాలు ఆసక్తిని రేపుతున్నాయి....

    Troubleshooter : ట్రబుల్ షూటర్.. ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

    Troubleshooter Harish Rao : 14.. లోక్ సభ స్థానలను దక్కించుకోవడమే...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related