23.6 C
India
Wednesday, September 27, 2023
More

    INDONESIA FOOTBALL:ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట : 127 మంది మృతి

    Date:

    indonesia-football-stampede-in-the-football-field-127-people-diedఇండోనేషియాలో తీవ్ర విషాదం నెలకొంది. ఫుట్ బాల్ మైదానంలో తొక్కిసలాట జరగడంతో 127 మంది చనిపోయారు. 180 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి ఇండోనోషియా లోని తూర్పు జావా ప్రావిన్స్ లో పెర్సెబాయ  సురబాయ – అరేమా  జట్ల మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ జరిగింది.

    అయితే అరేమా జట్టు ఓడిపోయింది. దాంతో ఇరు జట్ల అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ముదిరి పాకాన పడింది. ఇంకేముంది గ్రౌండ్ లోకి దిగి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా వందల మంది గొడవకు దిగడంతో పోలీసులు బాష్పవాయవు ప్రయోగించారు. దాంతో తీవ్ర తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 127 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్లలో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. ఈ తొక్కిసలాటలో 180 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. 

    Share post:

    More like this
    Related

    Surekha Vani Beauty : లేటు వయసులో ఘాటు అందాలతో కవ్విస్తున్న సురేఖ వాణి.. కుర్రాళ్ళు ఫ్లాట్!

    Surekha Vani Beauty : సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూత్...

    Rakul Top Side : పైట పక్కకు జరిపి హీటు పుట్టిస్తున్న రకుల్ .. గ్లామరస్ మెరుపులు..!

    Rakul Top Side : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన...

    Nara Lokesh – KTR : కేటీఆర్ కు లోకేష్ ఫోన్.. షాకింగ్ సమాధానం

    Nara Lokesh - KTR : చంద్రబాబు అరెస్ట్ పై జాతీయ స్తాయిలో...

    Girls Like : ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడతారో తెలుసా?

    Girls Like : అమ్మాయిలను ప్రేమించేందుకు అబ్బాయిలు నానా తంటాలు పడుతుంటారు....

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related