24.1 C
India
Tuesday, October 3, 2023
More

    నారాయణ కాలేజ్ లో దారుణం

    Date:

    రామంతాపూర్  నారాయణ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. నారాయణ స్వామి అనే ఇంటర్ విద్యార్థి 16 వేలు ఫీజు బకాయి పడ్డాడు. అతడు ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్ చేయడానికి నారాయణ కాలేజ్ నుండి టీసీ ఇవ్వమని కోరాడు నారాయణ స్వామి అనే స్టూడెంట్. అయితే తన వెంట తండ్రి తో పాటుగా స్టూడెంట్ ఆర్గనైజేషన్  లీడర్స్ కూడా వచ్చారు.

    అయితే 16 వేలు బకాయి పడినప్పటికీ మేము పరీక్ష రాసేలా చూశామని , ఇక టీసీ ఇవ్వాలంటే మాత్రం బకాయి ఉన్న డబ్బులు కడితేనే ఇస్తామని స్పష్టం చేసాడట. దాంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ ఎక్కువ కావడంతో స్టూడెంట్ లీడర్ సందీప్ పెట్రోల్ తీసుకొని పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సందీప్ తో పాటుగా కాలేజ్ ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి , ఏవో అశోక్ రెడ్డి లకు గాయాలయ్యాయి. అలాగే అక్కడే ఉన్న మరికొంతమందికి కూడా గాయాలు అయ్యాయి. గాయాలైన వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

    Share post:

    More like this
    Related

    Guntur Karam Heroines : ఆ హీరోయిన్ల తలరాతను మార్చేసిన ‘గుంటూరు కారం’.. అసలేం జరిగిందంటే?

    Guntur Karam Heroines : ఒక హీరో వద్దనుకున్న ప్రాజెక్టులో మరో...

    Blue Whale : కోజికోడ్ తీరానికి కొట్టుకొచ్చిన చనిపోయిన తిమింగలం

    Blue Whale : చేపల్లో పెద్దది తిమింగలం. అది చిన్న చిన్న...

    Ramasethu PIL : ఆ విషయం మా పరిధి కాదు.. ‘రామసేతు’ పిల్ ను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు..

    Ramasethu PIL : ‘రామసేతు’ను జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించి, ఆ...

    Minister Roja Emotional : బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి రోజా భావోద్వేగం

    Minister Roja Emotional : మాజీ మంత్రి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలపై...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    నారాయణ కాలేజ్ లో దారుణం

    రామంతాపూర్  నారాయణ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. నారాయణ స్వామి...