Narender Modi : బీజేపీ పార్టీ అగ్రనేతలు ఢిల్లీలో బుధవారం రాత్రి అత్యవసర సమావేశం అయ్యారు. ప్రధాని మోడీ సీనియర్ నేతలతో ఈ సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో...
: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్లోని రాధాకృష్ణ నివాసానికి వెళ్లనున్నారు. మహా జనసంపర్క్ అభియాన్లో...
కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇక తెలంగాణలోనే మకాం పెట్టనున్నాడట. ఎందుకో తెలుసా ...... తెలంగాణలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని కంకణం కట్టుకున్నాడట. అయితే తెలంగాణ లోని బీజేపీ...
ప్రధాని నరేంద్ర మోడీ , అమిత్ షా ల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం నుండి గుజరాత్ లో పోలింగ్ ప్రారంభమైంది....