ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చింది సుప్రీంకోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను నిలిపివేయాలని, అలాగే తన పిటిషన్ ను త్వరగా విచారించాలని ఈరోజు ఉదయం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే...
ఎమ్మెల్సీ కవిత ఈరోజు మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించనుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈనెల 20 న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దాంతో ఈనెల 24 వరకు ఎదురు చూడకుండా...
ఎమ్మెల్సీ కవితకు ఈడీ మళ్ళీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు విచారణకు హాజరు కావాల్సిన కవిత విచారణకు రాకపోగా సుప్రీంకోర్టులో ఈనెల 24 న విచారణ ఉన్నందున సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత...
ఈరోజు విచారణకు హాజరుకాను అంటూ ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాసింది. ఒక మహిళను విచారించాలంటే సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలి. అలాగే మహిళను విచారించాలంటే ఇంటి దగ్గరే విచారించాలని...