బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు ఇప్పుడు విమర్శలకు దారి తీస్తోంది. ప్రభుత్వ కార్యకలాపాలు చూసే కార్యదర్శిని నియమించుకోవడంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారిని తన పార్టీ కార్యక్రమాలు చూసేందుకు...
నిజాం రాజులు ఎంతటి నిరంకుశులో తెలిసిందే. సుమారు 224 ఏళ్ల పాటు నైజాం స్టేట్ను ఏకచత్రాధి ప్యతంగా పాలించారు. నిజాం పాలనా కాలంలో వారి చెప్పిందే వేదం.చేసిందే శాసనం. అయితే నైజాం ప్రభువులు...
మెజార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ వద్దనుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో డీలా ఫర్మామేన్స్ కనబరుస్తారన్న వారిని ఎన్నికల రణ క్షేత్రం నుంచి తప్పించాలని భావిస్తున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తన ఎజెండాను...