నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో సందర్బంగా మరణించిన కుటుంబాలకు అండగా నిలవడానికి టీడీపీ ఎన్నారై సెల్ ముందుకు వచ్చింది. ఒక్కో కుటుంబానికి లక్ష చొప్పున...
వర్జీనియాలో టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ నరేంద్ర పర్యటించారు. వర్జీనియాలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులతో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు అంతు లేకుండా...