AP CID : మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఏపీ సీఐడీ సీరియస్ గా అడుగులు వేస్తున్నది. మార్గదర్శి కేసును ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకుంది. సీఎం జగనే స్వయంగా దీనిని చూస్తున్నట్లు...
మార్గదర్శి కేసులో చట్టానికి లోబడే దర్యాప్తు సాగుతుందని ఏపీ సీఐడీ అడిషనల్ ఎస్పీ రవికుమార్ స్పష్టం చేశారు. ఎవరిని తాము కావాలని ఇబ్బందులకు గురి చేసేత ఉద్దేశం సీఐడీకి లేదని, విచారణపై కావాలనే...
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత , ప్రముఖ నిర్మాత చెరుకూరి రామోజీరావు పై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. రామోజీరావు మార్గదర్శి చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అప్పట్లో...