కుప్పంలో టీడీపీ కార్యకర్తలు , నాయకులపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. చంద్రబాబు కుప్పం పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో చంద్రబాబు పర్యటనలో పలు విషాద సంఘటనలు...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు , టీడీపీ కార్యకర్తలకు , నాయకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. 2023 సంవత్సరంలో...