ఈరోజు కొద్దిసేపటి క్రితం వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలతో అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యాడు. అయితే ఈ సమావేశానికి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టాడు. దాంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా...
సరిగ్గా అయిదేళ్ల క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలోని మల్లపల్లిలో 340 కోట్ల వ్యయంతో అశోక్ లేలాండ్ పరిశ్రమకు శంకుస్థాపన చేసాడు. 75 ఎకరాల విస్తీర్ణంలో ప్రతీ...
ఏప్రిల్ 3 న అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు , మంత్రులు,ముఖ్య నాయకులతో ఏపీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నాడు. కాగా ఆ సమావేశంలో...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో స్వల్ప మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్ర గవర్నర్ కూడా ఢిల్లీకి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చింది సుప్రీం కోర్టు. అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను జులై 11 కు వాయిదా...