36.6 C
India
Friday, April 25, 2025
More

    ముస్లిం దేశంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం

    Date:

    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country
    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country

    ముస్లిం దేశమైన ఒమన్ లోని మస్కట్ లో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం కానీ దేశంలో కొంతమంది గుడికి రావడమే గగనం అలాంటిది మస్కట్ లోని గుడికి వేలాది మంది భక్తులు తరలి రావడం సంచలనంగా మారింది. కిలోమీటర్ల పొడవునా బారులు తీరిన భక్తుల కోలాహలంతో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున భారతీయులు హాజరు కావడం విశేషం. ఇక ఈ కల్యాణ మహోత్సవం కోసం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు విచ్చేయడం మరో విశేషం.

    Share post:

    More like this
    Related

    Pakistan High Commission : భారత్ విషాదంలో ఉంటే ఢిల్లీపాక్ హైకమిషన్ లో కేక్ కటింగ్ నా?

    Pakistan High Commission : జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం వద్ద జరిగిన...

    Aghori : అఘోరి మెడికల్ టెస్టులో భయంకర నిజాలు.. రెండు సార్లు లింగమార్పిడి..  

    Aghori : చీటింగ్ కేసులో అరెస్టయిన అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ వ్యవహారం...

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి వెనుక సైఫుల్లా ఖలీద్ – ఒక దుర్మార్గపు మేథావి కథ

    Saifullah Khalid : జమ్ముకశ్మీర్‌లో పహల్గామ్ సమీపంలోని బైసరన్ లోయలో ఇటీవల చోటుచేసుకున్న...

    shock to Pakistan : పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చిన భారత్

    shock to Pakistan : పాకిస్థాన్ ప్రభుత్వ ట్విటర్ పేజీని భారత్‌లో తెరవడానికి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related