29.3 C
India
Saturday, June 3, 2023
More

    ముస్లిం దేశంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం

    Date:

    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country
    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country

    ముస్లిం దేశమైన ఒమన్ లోని మస్కట్ లో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం కానీ దేశంలో కొంతమంది గుడికి రావడమే గగనం అలాంటిది మస్కట్ లోని గుడికి వేలాది మంది భక్తులు తరలి రావడం సంచలనంగా మారింది. కిలోమీటర్ల పొడవునా బారులు తీరిన భక్తుల కోలాహలంతో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున భారతీయులు హాజరు కావడం విశేషం. ఇక ఈ కల్యాణ మహోత్సవం కోసం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు విచ్చేయడం మరో విశేషం.

    Share post:

    More like this
    Related

    Train Accident : గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమండల్ ఎక్స్ ప్రెస్.. ఏడు బోగీలు బోల్తా

    Train Accident  : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి...

    lettuce : పాలకూరలో కూడా ఇన్ని అనర్థాలు ఉన్నాయా?

    lettuce : చాలా మంది పాలకూర ఇష్టంగా తింటారు. ఇందులో ప్రొటీన్లు...

    BP : బీపీ ఉందా.. అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే?

    BP : ప్రస్తుత కాలంలో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related