23.3 C
India
Sunday, August 9, 2026
More

    ముస్లిం దేశంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం

    Date:

    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country
    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country

    ముస్లిం దేశమైన ఒమన్ లోని మస్కట్ లో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం కానీ దేశంలో కొంతమంది గుడికి రావడమే గగనం అలాంటిది మస్కట్ లోని గుడికి వేలాది మంది భక్తులు తరలి రావడం సంచలనంగా మారింది. కిలోమీటర్ల పొడవునా బారులు తీరిన భక్తుల కోలాహలంతో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున భారతీయులు హాజరు కావడం విశేషం. ఇక ఈ కల్యాణ మహోత్సవం కోసం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు విచ్చేయడం మరో విశేషం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related