34.4 C
India
Tuesday, March 19, 2024
More

    ముస్లిం దేశంలో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం

    Date:

    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country
    Lakshmi Narasimhaswamy Kalyanam is celebrated in the Muslim country

    ముస్లిం దేశమైన ఒమన్ లోని మస్కట్ లో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. దేశం కానీ దేశంలో కొంతమంది గుడికి రావడమే గగనం అలాంటిది మస్కట్ లోని గుడికి వేలాది మంది భక్తులు తరలి రావడం సంచలనంగా మారింది. కిలోమీటర్ల పొడవునా బారులు తీరిన భక్తుల కోలాహలంతో లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం కమణీయంగా జరిగింది. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సుల కోసం పెద్ద ఎత్తున భారతీయులు హాజరు కావడం విశేషం. ఇక ఈ కల్యాణ మహోత్సవం కోసం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి అర్చకులు విచ్చేయడం మరో విశేషం.

    Share post:

    More like this
    Related

    Telangana Governor : తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్..

    Telangana Governor : తెలంగాణ గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా చేశారు....

    Guntupalli Nageswara Rao : టీడీపీ నేత, గుంటుపల్లి నాగేశ్వరరావు కన్నుమూత..

    Guntupalli Nageswara Rao :  అనారోగ్య కారణాలతో బాధపడుతూ, నరసరావుపేట లోని...

    Ayyappa Swamy : రెండో రోజు దత్త పీఠంలో ప్రాణ ప్రతిష్ట మహోత్సవాలు..

    Ayyappa Swamy : అమెరికాలోని న్యూ జెర్సీలోని సాయి దత్త పీఠం...

    Kurnool Hospital : చిన్నారి మూగరోదన..ఒకరోజు అంతా గదిలో బంధీ గా బాలుడు..! 

    Kurnool Hospital : కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related