24.6 C
India
Thursday, September 28, 2023
More

    చైనాలో తీవ్ర భూకంపం : 46 మంది మృతి

    Date:

    severe-earthquake-in-china-46-dead
    severe-earthquake-in-china-46-dead

    చైనాలో తీవ్ర భూకంపం సంభవించింది దాంతో 46 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం ఈ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 46 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. భూపంక తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. అసలే కరోనా తీవ్రత తో చైనా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలోనే భూకంపం రావడంతో తీవ్ర భయాందోళనకు లోనౌతున్నారు. 

    Share post:

    More like this
    Related

    Mathura train Accident : మధుర రైలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసా? షాకింగ్ వీడియో

    Mathura train Accident : ఉత్తరప్రదేశ్ లోని మధుర రైల్వే స్టేషన్...

    Jagapathi Babu : నవతరం శోభన్ బాబు అంతే.. క్యాప్షన్ అక్కర్లేదు

    Jagapathi Babu : ఒకప్పుడు ఫ్యామిలీ హీరో.. కానీ ఫేడ్ అవుట్...

    Wasted the Money : కూతురు పెళ్లికి పనికొస్తాయనుకున్న డబ్బులను మాయం చేసిన చెద

    Wasted the Money Termites Damage: తానొకటి తలిస్తే దైవమొకటి తలచింది...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Biggest Birds : డైనోసార్ల కంటే పెద్ద పక్షులు ఉన్నాయా.. చైనాలో వెలుగు చూసిన వైనం

    Biggest Birds : మనుషుల పుట్టుక కంటే పూర్వమే డైనోసార్లు జీవించాయని చెబుతుంటారు....

    China national president Jin Ping : చైనా అధ్యక్షుడు భయపడ్డాడు.. ఒంటరిగా నడవలేకపోయాడు..

    China national president Jin Ping : బ్రిక్స్ (BRICS) సమావేశాలు...

    Gold Holdings : చైనా, అమెరికాను మించి.. ప్రపంచంలోనే అత్యధిక బంగారాన్ని కలిగిన భారత్

    Gold Holdings : ప్రపంచంలోనే అత్యధిక సంపన్న దేశం అమెరికా. ఆ అమెరికా...

    G20 conference : మరోసారి చైనా దురాహంకారం.. జీ 20 సదస్సుపై కీలక వ్యాఖ్యలు

    G20 conference : పొరుగు దేశం చైనా మరోసారి భారత్ ను...