25.3 C
India
Tuesday, March 19, 2024
More

    చైనాలో తీవ్ర భూకంపం : 46 మంది మృతి

    Date:

    severe-earthquake-in-china-46-dead
    severe-earthquake-in-china-46-dead

    చైనాలో తీవ్ర భూకంపం సంభవించింది దాంతో 46 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. చైనా లోని సిచువాన్ ప్రావిన్స్ లుడింగ్ కౌంటీలో సోమవారం ఈ భూకంపం సంభవించింది. ఈ సంఘటనలో 46 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వాళ్లలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు. భూపంక తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.8 గా నమోదైంది. అసలే కరోనా తీవ్రత తో చైనా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలోనే భూకంపం రావడంతో తీవ్ర భయాందోళనకు లోనౌతున్నారు. 

    Share post:

    More like this
    Related

    BJP Central Election : నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ

    BJP Central Election Committee : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేప...

    Anupama : అందుకే టిల్లు స్క్వేర్ లో బోల్డ్ గా చెలరేగిపోయా.. అను పాప హాట్ కామెంట్స్

    Anupama : ఎన్నడూ అంత బోల్డ్ గా కనిపించని అనుపమ పరమేశ్వరన్...

    Maida Food to Avoid : మైదాతో చేసిన వంటకాలు తింటున్నారా.. అయితే జాగ్రత్త..?

      Maida Food to Avoid : పరోటా రుమాలీలోటి, తందూరి రోటి,...

    Married Woman : సోదరుడిని పెళ్లాడిన వివాహిత.. ఎందుకో తెలుసా?

    Married Woman : ఉత్తరప్రదేశ్ లో విచిత్ర సంఘటన వెలుగు చూసిం...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Norway : నార్వే నిర్ణయం సరైంది కాదు.. చైనా మాత్రం వంత పాడుతోందా?

    Norway : మనిషి ఆకాశంలో ఎగరడం తెలుసుకున్నాడు. నీళ్లలో ఈదడం నేర్చుకున్నాడు....

    China Population : చైనా జనాభా తగ్గడానికి కారణాలేంటో తెలుసా?

    China Population : ప్రపంచ జనాభా పెరుగుతోంది. చైనా జనాభా మాత్రం...

    Longest Traffic Jam : ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్.. ఏకంగా 12 రోజులు.. ఎక్కడో తెలుసా?

    Longest Traffic Jam : ట్రాఫిక్ జాంల గురించి మన ఇండియాలో...

    China: చైనాలో భూకంపం, 116 మంది మృతి

      చైనాలో భూకంపం సంభవించడంతో సుమారుగా 116 మందికి పైగా మృతి చెందారు....