
అందాల భామ జాన్వీ కపూర్ టు పీస్ బికినీలో రచ్చ చేస్తోంది. తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఈ భామ అక్కడ అందాలకు స్వేచ్ఛ నిచ్చి ఒంటి మీద ఉన్న బట్టలను తొలగించేసింది. జస్ట్ టు పీస్ ……. అవి కూడా ఉండీ లేనట్లుగా ఉండే పీలికలలాంటి టు పీస్ ను ధరించి తాను మాత్రం ప్రశాంతంగా ఉంది……. మిగతా వాళ్లకు మాత్రం ప్రశాంతత లేకుండా చేస్తోంది.
టు పీస్ బికినీలో రకరకాల భంగిమల్లో ఫోటోలకు ఫోజిచ్చింది. అంతేనా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ గా మారాయి. ఇలా అందాల ప్రదర్శన చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది జాన్వీ కపూర్. ఇలా అందాలను చూపించడం ద్వారా వచ్చే సొమ్ము తోనే నేను EMI లు కడుతున్నానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
సినిమాల్లో శ్రీదేవి వారసురాలిగా అడుగుపెట్టింది కానీ ఆశించిన స్థాయిలో అయితే విజయాలు దక్కించుకోలేకపోయింది. ఇంకా పోరాటం చేస్తూనే ఉంది. సినిమాల్లో , అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తోంది కానీ బ్రేక్ మాత్రం దక్కలేదు. కాకపోతే సినిమాలలో కంటే ఇలా అంగాంగ ప్రదర్శన ద్వారానే ఎక్కువగా ఫేమస్ అయ్యింది …… అలాగే ఫాలోవర్స్ ను పెంచుకుంది జాన్వీ కపూర్.
View this post on Instagram