39 C
India
Tuesday, May 12, 2026
More

    అవతార్ 2 సినిమా చూస్తూ మృతి చెందిన వ్యక్తి

    Date:

    అవతార్ 2 సినిమా చూస్తూ మృతి చెందిన వ్యక్తి
    అవతార్ 2 సినిమా చూస్తూ మృతి చెందిన వ్యక్తి

    అవతార్ 2 సినిమా చూస్తూ ఏపీలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంచలన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగింది. లక్ష్మారెడ్డి, శ్రీను  అనే ఇద్దరు అన్నాదమ్ములు  పెద్దాపురం థియేటర్లో అవతార్ 2 సినిమా చూస్తున్నారు. అయితే సినిమా చూస్తున్న సమయంలో మధ్యలోనే శ్రీను కు గుండెపోటు వచ్చింది. దాంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది.

    శ్రీనును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా తెలిపారు డాక్టర్లు. సంతోషంగా సినిమా చూడాలని వెళ్లిన సమయంలో ఇలా తమ కుటుంబంలో విషాదం నెలకొనడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది శ్రీను కుటుంబం. గతంలో కూడా అవతార్ సినిమా చూస్తూ తైవాన్ కు చెందిన ఓ వ్యక్తి మరణించాడు. ఇక ఇప్పుడేమో అవతార్ 2 సినిమా చూస్తూ ఏపీ కి చెందిన శ్రీను మరణించడం గమనార్హం. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    GST : ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ సునామీ!

    GST : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏప్రిల్ 2025లో జీఎస్టీ వసూళ్లలో చారిత్రక...

    Andhra Pradesh : దేశంలో రెండవ అత్యధిక ఆర్థిక వృద్ధిని సాధించిన ఆంద్రప్రదేశ్

    Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2024-25 ఆర్థిక సంవత్సరంలో బలమైన...

    Pemmasani : ఎయిమ్స్ అభివృద్ధికి పెమ్మసాని ప్రతిపాదనలు – ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం సహకారం: నిర్మలా సీతారామన్ హామీ

    ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర ఆర్థిక...

    రా.7గంటలకు సంచలన నిజం బయటకు.. వైసీపీ ట్వీట్

    వల్లభనేని వంశీపై నమోదైన కేసు గురించి సంచలన విషయం వెల్లడించబోతున్నట్లు వైసీపీ...