19.5 C
India
Sunday, January 18, 2026
More

    టాలీవుడ్ లో మరో విషాదం : నిర్మాత మృతి

    Date:

    another-tragedy-in-tollywood-death-of-a-producer
    another-tragedy-in-tollywood-death-of-a-producer

    టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. స్టూవర్ట్ పురం దొంగలు చిత్రాన్ని నిర్మించిన విఎస్ రామిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. గుంటూరు జిల్లా కొల్లిపర గ్రామానికి చెందిన రామిరెడ్డి సినిమాలపై మక్కువతో చిత్ర రంగప్రవేశం చేసారు. ప్రముఖ దర్శకులు సాగర్ దర్శకత్వంలో భాను చందర్ , నాజర్ , బ్రహ్మానందం , లిజి , చరణ్ రాజ్ తదితరులు నటీనటులుగా ” స్టూవర్ట్ పురం దొంగలు ” అనే చిత్రాన్ని నిర్మించారు.

    1991 లో విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు నిర్మించారు. అయితే అవి అంతగా విజయం సాధించలేకపోయాయి. దాంతో సినిమా రంగానికి దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్ 28 న అనారోగ్యంతో స్వగ్రామంలోనే మరణించారు రామిరెడ్డి. దాంతో పలువురు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related