37.5 C
India
Friday, March 29, 2024
More

    KRISHNA- CHIRANJEEVI- MAHESH BABU :కృష్ణ – మహేష్ లను పరామర్శించిన చిరు

    Date:

    krishna-chiranjeevi-mahesh-babu-chiru-who-visited-krishna-mahesh
    krishna-chiranjeevi-mahesh-babu-chiru-who-visited-krishna-mahesh

    సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు లను పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 28 న కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కృష్ణ , మహేష్ లను పరామర్శించారు చిరు కానీ స్వయంగా వెళ్ళలేదు నిన్న.

    ఎందుకంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 28 న అనంతపురంలో జరిగింది. కాబట్టి ఆ వేడుకకు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో నిన్న మహేష్ – కృష్ణ లను పరమరించలేకపోయారు. దాంతో ఈరోజు ఫిలింనగర్ లోని మహేష్ బాబు ఇంటికి వెళ్లి కృష్ణ – మహేష్ బాబు లను పరామర్శించారు. ఇందిరాదేవి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ – మహేష్ బాబు లతో కొద్దిసేపు ముచ్చటించారు. 

    Share post:

    More like this
    Related

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    Weather Report : ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related