27.4 C
India
Friday, March 21, 2025
More

    KRISHNA- CHIRANJEEVI- MAHESH BABU :కృష్ణ – మహేష్ లను పరామర్శించిన చిరు

    Date:

    krishna-chiranjeevi-mahesh-babu-chiru-who-visited-krishna-mahesh
    krishna-chiranjeevi-mahesh-babu-chiru-who-visited-krishna-mahesh

    సూపర్ స్టార్ కృష్ణ , మహేష్ బాబు లను పరామర్శించారు మెగాస్టార్ చిరంజీవి. సెప్టెంబర్ 28 న కృష్ణ భార్య , మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కృష్ణ , మహేష్ లను పరామర్శించారు చిరు కానీ స్వయంగా వెళ్ళలేదు నిన్న.

    ఎందుకంటే ముందుగా నిర్ణయించిన కార్యక్రమం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ 28 న అనంతపురంలో జరిగింది. కాబట్టి ఆ వేడుకకు వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. దాంతో నిన్న మహేష్ – కృష్ణ లను పరమరించలేకపోయారు. దాంతో ఈరోజు ఫిలింనగర్ లోని మహేష్ బాబు ఇంటికి వెళ్లి కృష్ణ – మహేష్ బాబు లను పరామర్శించారు. ఇందిరాదేవి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణ – మహేష్ బాబు లతో కొద్దిసేపు ముచ్చటించారు. 

    Share post:

    More like this
    Related

    OG Movie : ‘ఓజీ’ నుంచి అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్!

    OG Movie Update : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'ఓజీ'...

    Dog for Rs. 50 crores : రూ.50 కోట్లతో కుక్కను కొన్న బెంగళూరు వ్యక్తి!

    Dog for Rs. 50 crores : బెంగళూరుకు చెందిన సతీశ్...

    Chiranjeevi : యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి జీవితకాల సాఫల్య పురస్కారం!

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో...

    40 Plus తర్వాత.. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితం కోసం సూచనలు!

    40 Plus : ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో ఆందోళన కలిగించే విషయాలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related