23.7 C
India
Sunday, October 1, 2023
More

    KRISHNAM RAJU- PRABHAS: 25 రకాల వంటకాలలో లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేసిన ప్రభాస్

    Date:

    krishnam-raju-prabhas-prabhas-who-prepared-meals-for-one-lakh-people-in-25-types-of-dishes
    krishnam-raju-prabhas-prabhas-who-prepared-meals-for-one-lakh-people-in-25-types-of-dishes

    ఈరోజు దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభ మొగల్తూరులో జరుగనుంది. కృష్ణంరాజు స్వస్థలం మొగల్తూరు అనే విషయం తెలిసిందే. దాంతో కృష్ణంరాజు సంస్మరణ సభ అక్కడ ఏర్పాటు చేశారు డార్లింగ్ ప్రభాస్. ఇక ఈ సభకు ఏకంగా లక్ష మందికి పైగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొగల్తూరు కు భారీ ఎత్తున తరలివచ్చారు రెబల్ స్టార్ అభిమానులు. దాంతో అందరికీ 25 రకాల వంటకాలలో భారీ భోజనాన్ని ఏర్పాటు చేశారు ప్రభాస్. 

    కృష్ణంరాజు భోజన ప్రియుడు అనే విషయం తెలిసిందే. పైగా తన మెనూలో రకరకాల మాంసాహార వంటకాలు ఉంటాయి. అందుకే ఈ సంస్మరణ సభకు వచ్చే వాళ్లందరికీ 25 రకాల నాన్ వెజ్ వంటకాలను ఏర్పాటు చేశారు ప్రభాస్. ఇక ఈ సమావేశానికి లక్ష మందికి పైగా హాజరు కానున్నారని తెలుస్తోంది. 

    కృష్ణంరాజు కేంద్ర మంత్రిగా కూడా పని చేసారు కాబట్టి మొగల్తూరు లో జరిగే సంస్మరణ సభకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభాస్ ఇప్పటికే మొగల్తూరు చేరుకున్నారు. పెద్ద ఎత్తున బంధువులు, మిత్రులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నారు. మొగల్తూరు పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది ఈ సంఘటనతో. 

    Share post:

    More like this
    Related

    Break Even Skanda : బ్రేక్ ఈవెన్ కు ఈ మూడు రోజులే కీలకం.. స్కందకు కలిసి వస్తున్న సెలవులు

    Break Even Skanda : ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా బోయపాటి...

    AP CID Notices : నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు

    AP CID Notices : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

    Bigg Boss Shakila : అందుకోసమే వచ్చారు.. షకీలా షాకింగ్ కామెంట్స్

    Bigg Boss Shakila : సెక్సీ క్వీన్ గా గుర్తింపు దక్కించుకున్న...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related