23.8 C
India
Wednesday, March 22, 2023
More

    మెగా అభిమాని మృతి : వాయిదాపడిన టీజర్

    Date:

    మెగా అభిమాని మృతి : వాయిదాపడిన టీజర్
    మెగా అభిమాని మృతి : వాయిదాపడిన టీజర్

    మెగా అభిమాని మరణించడంతో సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్ర టీజర్ విడుదల వాయిదాపడింది. సంఘటన వివరాల్లోకి వెళితే ……. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ” విరూపాక్ష ”. సంయుక్త హీరోయిన్ గా నటించగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ – శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంయుక్తంగా నిర్మించాయి.

    ఈ సినిమా టీజర్ ను మార్చి 1 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసారు. అయితే అనూహ్యంగా సాయిధరమ్ తేజ్ అభిమాని రావూరి పండు మరణించాడు. సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ ఈ పండు. దాంతో సాయి ధరమ్ తేజ్ తన అభిమాని మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యాడు. అంతేకాదు టీజర్ విడుదల వాయిదా వేయాల్సిందిగా దర్శక నిర్మాతలను కోరాడు. అందుకు దర్శక నిర్మాతలు కూడా అంగీకరించారు. దాంతో ఈరోజు విడుదల కావాల్సిన విరూపాక్ష టీజర్ వాయిదా పడింది. మరో రోజున టీజర్ ను విడుదల చేయనున్నారు. 

    Share post:

    More like this
    Related

    ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ

    ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. ఈరోజు 10 గంటల పాటు కవితను...

    తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేసిన పోలీసులు

    Q న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తూ తెలంగాణ...

    మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ : భోళా శంకర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

    ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మెగా ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పారు భోళా...

    రంగమార్తాండ రివ్యూ

    నటీనటులు : ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ , బ్రహ్మానందం సంగీతం :...

    POLLS

    ఈడీ విచారణలో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవుతుందా ?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    విరూపాక్ష టీజర్ వచ్చేసింది

    మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం '' విరూపాక్ష...

    ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో మెగా మేనల్లుడు సాయి...