21.9 C
India
Wednesday, November 12, 2025
More

    సురేష్ బాబు షాకింగ్ నిర్ణయం

    Date:

    suresh-babus-shocking-decision
    suresh-babus-shocking-decision

    అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. వైజాగ్ లోని జ్యోతి అనే థియేటర్ ని అమ్మినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ వార్త వైరల్ గా మారింది. సురేష్ బాబు కు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల థియేటర్ లు ఉన్నాయి. అయితే వైజాగ్ లో సింగిల్ థియేటర్ అయిన జ్యోతి థియేటర్ ఒకప్పుడు చాలా ఫేమస్ కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

    దాంతో సింగిల్ థియేటర్ లకు పెద్దగా జనాలు రావడం లేదు. అలాగే సినిమాలు చూడటానికి ఇలాంటి థియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప ఇలాంటి సింగిల్ థియేటర్ లకు జనాలు రావడం లేదు కాబట్టి అలాంటి వాటిని భరించాలంటే డబ్బులు ఎదురు కట్టాలి అనే భావనతో వైజాగ్ థియేటర్ ని సురేష్ బాబు అమ్మేసినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Producer Suresh Babu : ఇండస్ట్రీలో ఎవరు పెద్ద హీరోనో చెప్పిన నిర్మాత సురేష్ బాబు

    Producer Suresh Babu : టాలీవుడ్‌ టాప్ ప్రొడ్యూసర్లలో దగ్గుబాటి సురేశ్‌...

    సురేష్ బాబు , రానా లపై కేసు నమోదు

    బ్రేకింగ్ న్యూస్...... అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , హీరో...

    రానా తమ్ముడు హీరోగా నిలబడతాడా ?

    అగ్ర నిర్మాతలు దగ్గుబాటి రామానాయుడు మనవడు , సురేష్ బాబు తనయుడు...