34.8 C
India
Tuesday, April 23, 2024
More

    సురేష్ బాబు షాకింగ్ నిర్ణయం

    Date:

    suresh-babus-shocking-decision
    suresh-babus-shocking-decision

    అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. వైజాగ్ లోని జ్యోతి అనే థియేటర్ ని అమ్మినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ వార్త వైరల్ గా మారింది. సురేష్ బాబు కు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల థియేటర్ లు ఉన్నాయి. అయితే వైజాగ్ లో సింగిల్ థియేటర్ అయిన జ్యోతి థియేటర్ ఒకప్పుడు చాలా ఫేమస్ కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

    దాంతో సింగిల్ థియేటర్ లకు పెద్దగా జనాలు రావడం లేదు. అలాగే సినిమాలు చూడటానికి ఇలాంటి థియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప ఇలాంటి సింగిల్ థియేటర్ లకు జనాలు రావడం లేదు కాబట్టి అలాంటి వాటిని భరించాలంటే డబ్బులు ఎదురు కట్టాలి అనే భావనతో వైజాగ్ థియేటర్ ని సురేష్ బాబు అమ్మేసినట్లు సమాచారం.

    Share post:

    More like this
    Related

    Pawan Nomination : పవన్ నామినేషన్.. జనసేన భారీ ర్యాలీ

    Pawan Nomination : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో నామినేషన్...

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన

    Peddapally District : పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న...

    AP 10th Results : టెన్త్ ఫలితాల్లో.. రాష్ట్ర చరిత్రలో అత్యధిక మార్కులు

    599 మార్కులు సాధించిన మనస్వి AP 10th Results : ఏపీ...

    Kondagattu : కొండగట్టు అంజన్న దర్శనానికి 3 గంటలు – భారీ సంఖ్యలో తరలివస్తున్న దీక్షాపరులు

    Kondagattu Anjaneya Swamy : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    సురేష్ బాబు , రానా లపై కేసు నమోదు

    బ్రేకింగ్ న్యూస్...... అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు , హీరో...

    రానా తమ్ముడు హీరోగా నిలబడతాడా ?

    అగ్ర నిర్మాతలు దగ్గుబాటి రామానాయుడు మనవడు , సురేష్ బాబు తనయుడు...