ఈ నెల 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ప్రసాదంగా లక్ష లడ్డూలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చే భక్తుల కోసం...
ఏపి: ప్రజల్లో భక్తి చైతన్యం రగిలించడానికే అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగిందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. రామ మందిర ప్రారంభ మహోత్సవానికి తనకు కూడా ఆహ్వా నం అందడం...