అసెంబ్లీకి డుమ్మా కొట్టిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు
ఈరోజు అసెంబ్లీకి రాకుండా డుమ్మా కొట్టారు ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు. నిన్న ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అధికార వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జగన్ కు...
చంద్రబాబులో సరికొత్త జోష్
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులో సరికొత్త జోష్ మొదలైంది. గత నాలుగేళ్లుగా తెలుగుదేశం పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. 2019 ఎన్నికల్లో పార్టీకి ఘోర ఓటమి ఎదురయ్యింది. కేవలం 23...
జగన్ కు షాకిచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు ?
ఈరోజు జరిగిన ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా జగన్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు షాకిచ్చారు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 22 మంది శాసన సభ్యులను ఏర్పాటు చేసి ఆ 22 మందికి...
జగన్ కు దిమ్మతిరిగేలా టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ గెలుపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగిపోయింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చాణక్య వ్యూహం ఫలించింది. దాంతో తగిన బలం లేకపోయినప్పటికీ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి పంచమర్తి...
ఓటు హక్కు వినియోగించుకున్న 175 మంది ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యే కోటాలోని 7 MLC స్థానాలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. అధికార వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 23 మంది శాసన సభ్యుల...
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠ
ఏపీ లో ఈరోజు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మాములుగా సంఖ్యాబలం చూస్తే ఎలాంటి పోటీ లేకుండా అధికార వైసీపీకి 6 స్థానాలు...
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి నెలకొంటుంది : కిషన్ రెడ్డి వివాదాస్పద...
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే దేశంలో అశాంతి నెలకొంటుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతి సభలో పాల్గొన్నాడు నరేంద్ర...
జగన్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తల ప్రచారం
అధికార వైసీపీకి చెందిన కార్యకర్తలు జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం సంచలనంగా మారింది. సాధారణంగా పార్టీ కార్యకర్తలు తమ పార్టీలో ఎన్ని తప్పులు ఉన్నా వాటిని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తారు..........
ఐ ప్యాక్ టీమ్ జగన్ నీ నిండా ముంచిందా..? ప్రశాంత్ కిషోర్ టీమ్ జగన్...
ఐ ప్యాక్ టీం వైసీపీని 2024లో గెలిపించేందుకు వ్యూహకర్తగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఐప్యాక్ వ్యూహాలే వైసీపీని గెలిపించాయన్న భ్రమలలో ఉన్న వైసీపీ అధినాయకత్వం అయిదేళ్ళ పాలన తరువాత కూడా...
Breaking news: ఏపీ అసెంబ్లీలో కొట్టుకున్న టీడీపీ – వైసీపీ ఎమ్మెల్యేలు
బ్రేకింగ్ న్యూస్...... ఏపీ అసెంబ్లీలో సంచలన సంఘటన చోటుచేసుకుంది. అధికార , ప్రతిపక్ష పార్టీల సభ్యులు టీడీపీ , వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి వైసీపీ ఎమ్మెల్యే...