తెలుగుదేశం పార్టీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళ సహకారంతో పలు ప్రాంతాల్లో కమిటీలను వేస్తోంది. అందులో భాగంగానే నెదర్లాండ్ లో కూడా ఎన్నారై సెల్ ఏర్పాటు చేసింది.
నెదర్లాండ్ ఎన్నారై సెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ...
రాయలసీమకు అడ్డా ...... కర్నూల్ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం లభించింది. కర్నూల్ ప్రజలు చంద్రబాబు కు బ్రహ్మరథం పట్టారు. చంద్రబాబు కర్నూల్...
నాకు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రంజుగా మారుతున్న...
సూపర్ స్టార్ కృష్ణ కు నివాళి అర్పించడానికి ఆంధ్రప్రదేశ్ నుండి బయలుదేరారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో హైదరాబాద్ లోని పద్మాలయా స్టూడియోస్ చేరుకోనున్నారు. కృష్ణ...
నవంబర్ 14 న అంతర్జాతీయ మధుమేహ వ్యాధి దినోత్సవం కావడంతో ఆ సందర్భంగా వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమం డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగగా ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్...