34.1 C
India
Saturday, May 18, 2024
More

    Bangla Lakshmikanth Reddy : డీకే అరుణను గెలిపిస్తే.. విమానంలో అయోధ్యకు తీసుకెళ్తా – కార్యకర్తలతో బీజేపీ నేత బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

    Date:

    Bangla Lakshmikanth Reddy
    Bangla Lakshmikanth Reddy

    Bangla Lakshmikanth Reddy : బీజేపీ రాష్ట్ర కార్యవర్త సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆమె గెలుపే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని చెప్పారు.

    ఎంపీ ఎన్నికల్లో అరుణ గెలిచాక మక్తల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులను, బూత్ అధ్యక్షులను విమానంలో అయోధ్యకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తన సొంత ఖర్చులతో నాయకులందరినీ అయోధ్యకు విమానంలో తీసుకెళ్లి రామయ్య దర్శనం చేయిస్తానని లక్ష్మీకాంత్ రెడ్డి వారికి ఆఫర్ చేశారు. ఈ వారం రోజులు అవిశ్రాంతంగా కృషి చేయాలని మహబూబ్ నగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...