ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కానున్నాడు కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి. మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కానున్నాడు...
• తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర రేపు ప్రారంభం కానుంది.
• ఇప్పటికే కుప్పం చేరుకున్న నారా లోకేష్ రేపు ఉదయం సరిగ్గా 11.03...
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లో ఆకర్షణలో తెలంగాణ టాప్ టెన్ లో 7వ స్థానంలో నిలవగా ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పడిపోయింది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం.. అక్టోబర్ 2019 – సెప్టెంబర్...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. దాంతో తెలుగుదేశం పార్టీ ఎన్నారై సింగపూర్ శాఖ ఓ పాటను రూపొందించింది. తెలుగుదేశం పార్టీ...
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ విచారణకు హాజరుకావల్సి ఉండే...... అయితే ఆ విచారణకు హాజరు కాకుండా డుమ్మా కొట్టాడు. నాకు నిన్న మధ్యాహ్నం సీబీఐ నోటీసులు పంపింది. అయితే...