ఏపీ రాజధాని అమరావతిలోని భూములను ప్రత్యేక ఆర్-5 జోన్ గా ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల పంపిణీ చేసేందుకు జీవో నెంబర్ 45 ని జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తు అమరావతి...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జోన్ 5 అంశంపై రైతులు వేసిన అనుబంధ పిటిషన్ ను తోసిపుచ్చింది. ప్రభుత్వం ప్రజల కోసం ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించింది....
ఏపీ రాజదాని అయిన అమరావతి అంశం రోజుకో మలుపు తిరుగుతుంది. రాజదాని అంశంలో రాజ్యంగ పరమైన అంశాలు ఇమిడి ఉండడంతో త్వరలో తాను రిటైర్ అవుతుండడంతో ఇప్పుడు ఈ విచారించడం వీలు కాదు...