కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్ కు షాకిచ్చింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఏపీలో ఆపార్టీకి రాష్ట్ర స్థాయి హోదా దక్కలేదు. దాంతో ఏపీలో బీఆర్ఎస్ తరుపున పోటీ చేసే...
ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ల దారెటు ? ప్రస్తుతం రాజకీయంగా ఇదే చర్చ సాగుతోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి...
తెలంగాణలో కుటుంబ పాలన వల్ల అవినీతి పెరిగిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు మోడీ. అనంతరం పరేడ్ గ్రౌండ్స్...
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది BRS పార్టీ. పరివారం కు స్వాగతం , బొగ్గు...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికొద్ది సేపట్లో తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. సాధారణంగా ప్రధానికి స్వాగతం పలకడానికి ముఖ్యమంత్రి వెళ్తారు. అయితే గత రెండు సంవత్సరాలుగా మోడీ - కేసీఆర్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే...