Jana Reddy : కేంద్రంలో రానున్నది రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వమేనని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి వెల్లడించారు. మంగళవారం నిడమనూరులో నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డితో...
PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ప్రధాని మోడీ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించున్నారు. మోడీ వస్తున్న విషయం...
Jai Swaraajya TV Debate : పార్లమెంట్ ఎన్నికలకు వారం గడువు కూడా లేదు. దీంతో ప్రచారం తీవ్ర రూపం దాలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం మొత్తం ముగిసిపోతుంది. 13న పోలింగ్...
PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు జరుగనుంది. 11 రాష్ట్రాలు, 93 సీట్లలో మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 26 స్థానాలు ఉన్న గుజరాత్...
Election Commission : ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. అన్ని రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. మూడో దశ పోలింగ్ నేడు జరుగుతోంది....