40.2 C
India
Sunday, May 19, 2024
More

    PM Modi : నేడు మూడో విడత పోలింగ్ – అహ్మదాబాద్ లో ఓటు వేయనున్న మోదీ

    Date:

    PM Modi
    PM Modi

    PM Modi : సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ఈరోజు జరుగనుంది. 11 రాష్ట్రాలు, 93 సీట్లలో మొత్తం 1351 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 26 స్థానాలు ఉన్న గుజరాత్ లో సూరత్ సీటు బీజేపీకి ఏకగ్రీవమైంది. దీంతో గుజరాత్ లో 25 సీట్లకే పోలింగ్ నిర్వహిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గాంధీనగర్ లో పోటీ చేస్తుండగా, రాజగడ్ లో కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ బరిలో ఉన్నారు. ప్రధాని మోదీ అహ్మదాబాద్ లో ఓటు వేయనున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ తన తొలి ఎన్నికల్లో పోర్ బందర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై పోటీపడుతున్నారు.

    కర్నాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్ లో 10, మధ్యప్రదేశ్ 9, ఛత్తీస్గఢ్ 7 స్థానాలు సహా పశ్చిమ బెంగాల్, బీహార్, అసోం, గోవాలో పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు  చేసింది.

    Share post:

    More like this
    Related

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    Esther Anil : ఎస్తర్ పాప..  బికినీ లో ఫుల్ షో  

    Esther Anil : దృశ్యం సినిమాతో  పాపులర్ అయిన ఎస్తర్ హాట్...

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...