36.3 C
India
Wednesday, May 22, 2024
More

    Nandamuri Suhasini : మచ్చలేని చంద్రుడికి మరక అంటిస్తారా?

    Date:

    Nandamuri Suhasini – Chandrababu’s arrest : మచ్చలేని చంద్రుడికి మరక అంటించాలనే ప్రయత్నంలో భాగంగానే జగన్ రెడ్డి దుర్మార్గపు చర్యలు చేపట్టారని టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహసిని అన్నారు. తాజాగా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలుగు జాతికి ఇవ్వాల ఒక చీకటి రోజు అని ఆమె అన్నారు.

    తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారిని అన్యాయంగా దారుణంగా అరెస్ట్ చేయడాన్ని సుహాసిని ఖండించారు. ఈ చర్యను సుహాసిని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుకు సంఘీభావం తెలియజేశారు.

    చంద్రబాబు 45 ఏళ్లలో 14 ఏళ్లు సీఎంగా అభివృద్ధి చేసిన నాయకుడు. ఆయనను ఇంత దారుణంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ప్రజలంతా చూస్తున్నారని.. అధికార వైసీపీకి గట్టి సమాధానం ఇస్తారన్నారు. కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని.. గెలుపు మనదే అవుతుందని.. న్యాయం గెలుస్తుందని సుహాసిని అన్నారు.

     

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Chandrababu Good Governance : చంద్రబాబు సుపరిపాలనకు, జగన్ దుష్పరిపాలనకు తేడా ఇదే!

    Chandrababu Good Governance : ఏపీలో ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం...