38.5 C
India
Tuesday, May 21, 2024
More

    Indiramma Indlu : ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు.. ప్రభుత్వం కీలక ప్రకటన

    Date:

    Indiramma Indlu
    Indiramma Indlu

    Indiramma Indlu : ఈనెల 11న భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇల్లు పథకంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఐదు లక్షలు రూపాయ లు ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.

     ఏడాదికి 4.50 లక్షల ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేస్తామని మంత్రి తెలిపా రు.  ఈ పథకాన్ని హౌసింగ్ కార్పొరేషన్ , జిల్లా కలెక్టర్ లు, మున్సిపల్ కమిషనర్ లు పర్యవేక్షిస్తా రని మంత్రి పొంగు లేటి తెలిపారు.

    కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత ఇందిర మ్మ ఇళ్లను కేటాయిం చాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకు న్నారు. ఇళ్లు లేని వారు అప్లై చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CM Revanth : కిర్గిజ్ స్థాన్ లో భారత విద్యార్థుల హాస్టళ్లపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి ఆరా

    CM Revanth : కిర్గిజ్ స్థాన్ లో రాజధాని బిష్కెక్ లో...

    Congress : ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకాడుతున్న కాంగ్రెస్.. కారణం అదే అంటూ విశ్లేషకుల అంచనా..! 

    Congress : అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా బీజేపీకి మాత్రం ఓట్ల శాతాన్ని...

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...