38.5 C
India
Tuesday, May 21, 2024
More

    Telangana : రూ.5వేల అప్పుకు వడ్డీ చెల్లించ లేదని ఘోరంగా కొట్టాడు..

    Date:

    Telangana
    Telangana

    Telangana : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణ సంఘటన జరిగింది. 5000 అప్పుకు మూడు నెలలుగా వడ్డీ చెల్లించలేదనే కారణంతో మేతరి రవి అనే వడ్డీ వ్యాపారి బాలయ్య అనే యువకుడిని చితకబాదాడు.

    అతనిపై పిడుగులు కురిపిస్తూ కాలితో తన్నాడు. ఈ దృశ్యాన్ని కొడుకుతో వీడియో తీయించి రాక్షస ఆనందం పొందాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

    తీసుకున్నందుకు వడ్డీ చెల్లించలేదన్న కారణం చేత అమాయకుడైన ఓ వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు కొట్టా డు. అయితే తాను కొడుతున్నప్పుడు వీడియో కూడా తీయాలని తన కొడుకు చెప్పి మరి వీడియో తీస్తుండగానే అతనిపై దాడి చేశారు.

    బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేసిన వీడియో కూడా వాళ్ళ దగ్గర ఉందని బాధితుడు ఫిర్యాదు ఇచ్చాడు. నేపథ్యంలోని పోలీసులు అతడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు.

    Share post:

    More like this
    Related

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...