Animal Part 2 : ‘యానిమల్’తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నారు. యానిమల్ రెండు పార్టులుగా వస్తుందని ముందే అనౌన్స్ చేశాడు దర్శకుడు. ప్రతీ మూవీకి నెగెటివ్ హీట్ను ఫేస్ చేస్తున్న ఆయన నెక్ట్స్ సినిమా ఎవరి ఊహలకు అందని రేంజ్ లో ఉంటుందని ఊరిస్తున్నాడు. సందీప్ రెడ్డి సినిమాల విషయంలో ఇటు రివ్యూలలు, అటు కలెక్షన్లకు సంబంధమే ఉండదు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ పార్ట్ 1 వరకు బాగాలేదని రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ లో మాత్రం సంచలనాలు సృష్టిస్తూనే ఉంటాయి. కబీర్ సింగ్ విషయంలో నార్త్ మీడియాలో కామెంట్స్ పై సందీప్ సీరియస్గా రియాక్ట్ అయ్యాడు.
యానిమల్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన డైరెక్టర్ పార్ట్ 2 కోసం సిద్ధం అవుతున్నారు. ముందే చెప్పిన లైనప్ ను పక్కన పెట్టి కొత్త దానితో బరిలో దిగుతున్నారు. ఇప్పటికే సందీప్ వంగా సినిమాలు నెగెటివ్ హీట్ పెంచుతున్నాయి. ఇక లైనప్ చెప్తే ఇండస్ట్రీ గగ్గోలు పెట్టాల్సిందే. ఇక, ఈ సంచలన దర్శకుడి సినిమాల విషయంలో కలెక్షన్స్కు, రివ్యూస్కు సంబంధం ఉండదు. అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు. రివ్యూస్ లు పెదవి విరిచినా.. మూవీలు మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేశాయి. కబీర్ సింగ్ విషయంలో నార్త్ మీడియాలో వచ్చిన కామెంట్లపై సందీప్ కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు.
‘యానిమల్’తో సందీప్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. రూ. 800 కోట్లకు పైగా వసూళ్లతో నయా రికార్డ్ సెట్ చేశాడు. ఈ మూవీ. వసూళ్ల పరంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నా.. క్రిటిక్స్ స్పందన నెగెటివ్గానే ఉంది. సోషల్ మీడియాలోనూ దర్శకుడు సందీప్ పై ట్రోల్స్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. అవన్నీ లైట్ అంటున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్. యానిమల్ పార్ట్ 1లో నెక్ట్స్ లెవల్ వయలెన్స్ చూపించిన దర్శకుడు పార్ట్ 2 కోసం మరింత బ్లడ్డీ బ్యాక్డ్రాప్ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డైరెక్టర్, తన నెక్ట్స్ మూవీ గురించి కామెంట్ చేసేందుకు క్రిటిక్స్ భయపడతారేమో అంటూ సెటైర్ వేశారు.
యానిమల్ తర్వాత ప్రభాస్ హీరోతో ‘స్పిరిట్’ చేయనున్నారు. కానీ ప్రభాస్ ఇప్పట్లో ఫ్రీ అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో ఎక్కువ ఫోకస్ ‘యానిమల్’పైనే పెట్టారు. ఆల్ రెడీ ఎనౌన్స్ అయిన యానిమల్ పార్క్ను త్వరలో సెట్స్ మీదకు తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నారు.