BJP In-Charges : తెలంగాణ త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తెలంగాణ బిజెపి నేతలు దూకుడు పెంచారు. ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుచుకోవాలని లక్ష్యంతో వారు ఇప్పటినుంచి తమ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. పార్లమెంట్ వారీగా బిజెపిలో ఉన్న సీనియర్ నేతలను ఇన్చార్జ్ లు గా నియ మించారు.
ఇంచార్జ్ లు గా నియమించిన వారు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో బిజెపిని పటిష్టం చేసేందుకు కార్యకర్తలతో నాయకులతో మమేకం కావాలని బిజెపి అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది. 2024 ఎన్నికలు చాలా కీలకమని ప్రతి ఒక్కరు కష్టపడి పనిచేసి అత్యధిక ఎంపీ సీట్లు సాధించాలని పార్టీ అధిష్టానం జిల్లా నేతలకు ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్-రాజసింగ్..
సికింద్రాబాద్ – లక్ష్మణ్..
చేవెళ్ల – వెంకట్ నారాయణ రెడ్డి..
మల్కాజ్గిరి – పైడి రాకేష్ రెడ్డి..
ఆదిలాబాద్ – పాయాల్ శంకర్..
పెద్దపల్లి – రామారావు పటేల్..
కరీంనగర్ – ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వర్ రెడ్డి..
జహీరాబాద్ – వెంకటరమణ రెడ్డి..
మెదక్ – పాల్వాయి హరీష్..
మహబూబ్ నగర్ – రామచందర్ రావు..
నాగర్కర్నూలు – మాగం రంగారెడ్డి..
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి..
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్..
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి..
మహబూబాబాద్ – గరికపాటిమోహన్ రావు..
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి..