36.8 C
India
Tuesday, May 21, 2024
More

    Hyderabad : మొబైల్ కోసం వ్యక్తి హత్య

    Date:

    Hyderabad
    Hyderabad

    Hyderabad : హైదరాబాద్ గుడిమల్కాపూర్ లో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ ఎక్స్ ప్రెస్ వే పిల్లర్ నంబర్ 65 వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. రోడ్డు ప్రక్కన వ్యాపారం చేసే సనావుల్లా(24) వద్దకు ఇద్దరు వ్యక్తులు వచ్చి సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగారు. ఆయన మొబైల్ ను ఇవ్వడానికి నిరాకరించడంతో లాక్కునేందుకు ప్రయత్నించారు. సనాపుల్లా వారిని ప్రతిఘటించడంతో ఆయన ఛాతీపై కత్తితో పొడిచి మొబైల్ ను ఎత్తుకొని బైక్ పై పరారయ్యారు.

    సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి సనాపుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను సేకరించి వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Cheetah : ఎయిర్ పోర్టులో చిరుత.. చిక్కేనా..?

    Cheetah : హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలోకొ మూడు రోజుల క్రితం...