33.1 C
India
Wednesday, May 22, 2024
More

    Lakshminarayana : విశాఖ నార్త్ నుంచి పోటీ చేస్తున్న:  లక్ష్మీనారాయణ

    Date:

    Lakshminarayana
    Lakshminarayana

    Lakshminarayana : వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసే స్థానంపై సిబిఐ మాజీ జేడీ, జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనా రాయణ  తెలిపారు. విశాఖ ఉత్తరం సీటు నుం చి బరిలోకి దిగుతున్నట్లు ఆయన ప్రకటించారు.

    రాష్ట్రంలో తృతీయ ప్రత్యామ్నాయo కోసమే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసామని లక్ష్మీనారా యణ తెలిపారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ వల్ల స్థానిక పరిపాలన పోయిందని ఆయన విమ ర్శించారు. చట్టాల రూప కల్పనలో ప్రజల అభిప్రా యం తీసుకోవడం లేదని ఆయన అన్నారు.

    ఏ చట్టం రూపొందించిన ప్రజల ఆమోదం తప్ప నిసరి అని మాజీ జెడి లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడంలేదని అభివృద్ధి జరగాలంటే జై భారత్ పార్టీ అధికారంలోకి రావాలని ఆయన తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పిఠాపురం ఎమ్మెల్యేగా డ్యూటీ ఎక్కిన పీకే..?!

    Pawan Kalyan : జనసేన అధినేత, పిఠాపురం కాంటెస్ట్ ఎమ్మెల్యే పవన్...

    AP Election Results : ఈ ప్రొఫెసర్ జోస్యం ఫలించేనా.. ఏపీలో గెలుపు నల్లేరుపై నడకేనా..

    AP Election Results : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ, ఏపీల్లో...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...