38.5 C
India
Tuesday, May 21, 2024
More

    Rythu Bandhu : రైతు బంధు డబ్బులు జమ పై కీలక ప్రకటన..

    Date:

    Rythu Bandhu
    Rythu Bandhu

    Rythu Bandhu : రైతు బంధు (రైతు భరోసా) డబ్బుల జమపై డిప్యూటీ సిఎం భట్టీ విక్రమర్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 3 ఎకరాలు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తందని ఆయన వ్యాఖ్యనించారు.

    ప్రస్తుతం నాలుగు ఎకరాలు ఉన్న రైతులకూ రైతు బంధు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఐదు ఎకరాలు ఉన్న  అన్నదాతలకు కూడా రైతుబం ధు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

    గత ప్రభుత్వంలో కొండలు గుట్టలు ఉన్న బడా బాబులకు రైతుబంధు ఇచ్చి 20 వేల కోట్ల రూ పాయలను దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు.

    Share post:

    More like this
    Related

    Singapore Airlines : విమానంలో భారీ కుదుపులు.. ఒకరి మృతి

    Singapore Airlines : సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానానికి పెను ప్రమాదం...

    IPL 2024 Qualifier 1 : క్వాలిఫైయర్ 1 కాసేపట్లో  

    IPL 2024 Qualifier 1 : కోల్ కతా నైట్ రైడర్స్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Jersey Edison : అమెరికాలోని న్యూజెర్సీ ఎడిసన్ లో మంత్రి పొన్నంతో డా.జై, ఎన్నారైల ఈవినింగ్ మీట్

    New Jersey Edison : తెలంగాణ పునర్నిర్మాణానికి ఎన్నారైల పాత్ర ఎంతో...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...