24.6 C
India
Thursday, January 23, 2025
More

    Rythu Bandhu : రైతు బంధు డబ్బులు జమ పై కీలక ప్రకటన..

    Date:

    Rythu Bandhu
    Rythu Bandhu

    Rythu Bandhu : రైతు బంధు (రైతు భరోసా) డబ్బుల జమపై డిప్యూటీ సిఎం భట్టీ విక్రమర్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు 3 ఎకరాలు ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తందని ఆయన వ్యాఖ్యనించారు.

    ప్రస్తుతం నాలుగు ఎకరాలు ఉన్న రైతులకూ రైతు బంధు అందిస్తున్నామని తెలిపారు. త్వరలో ఐదు ఎకరాలు ఉన్న  అన్నదాతలకు కూడా రైతుబం ధు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

    గత ప్రభుత్వంలో కొండలు గుట్టలు ఉన్న బడా బాబులకు రైతుబంధు ఇచ్చి 20 వేల కోట్ల రూ పాయలను దుర్వినియోగం చేశారని మంత్రి ఆరోపించారు.

    Share post:

    More like this
    Related

    Revanth : అల్లు అర్జున్ అరెస్ట్ పై మరో సారి స్పందించిన రేవంత్

    CM Revanth Reddy : అల్లు అర్జున్ అరెస్టు చట్టం ప్రకారమే జరిగిందని...

    Rare Disease : పుణేలో అరుదైన వ్యాధి కలకలం.. 22 కేసులు నమోదు

    Rare Disease : పుణేలో గిలియన్ బార్ సిండ్రోమ్ కలకలం రేపుతోంది....

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Cold : పొద్దున చలి.. మధ్యాహ్నం ఎండ

    Cold in Morning : రాష్ట్రంలో పొద్దున, రాత్రి చలి వణికిస్తుండగా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Telangana : బిగ్ బ్రేకింగ్ : తెలంగాణ రాష్ట్రానికి భారీ పెట్టుబడి

    Telangana : తెలంగాణలో రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్ర...

    Telangana : తెలంగాణలో 300లకే ఇంటర్నెట్..

    Telangana Internet : తెలంగాణలో రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్ ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం...

    Adulteration Food : దేశంలో కల్తీ ఆహారంలో నంబర్ 1గా నిలిచిన హైదరాబాద్

    Adulteration Food : నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) గణాంకాల...

    Phone tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు.. మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు

    Phone tapping Case : ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు మలుపులు...