Jai Swarajya TV Poll : ఆంధ్రప్రదేశ్ : 2024 ఎన్నికల్లో కూడా కుప్పం నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి విజయం సాధించ బోతున్నారని జై స్వరాజ్య టివి నిర్వహించిన పబ్లిక్ పోల్స్ లో తెలిసిపోయింది. ఎలాంటి అనుమానం లేకుండా చంద్రబాబు నాయుడుకు ప్రజలు పట్టం కట్టబోతు న్నారు. పబ్లిక్ పోల్స్ లో చంద్ర బాబు గెలుస్తారని 79 శాతం మంది ఓట్లు వేయగా కేవలం 21 శాతం మంది మాత్రo గెలువరు అని తీర్పు ఇచ్చా రు..
మొత్తం మీద చంద్రబాబు కు 132 వేల మంది ఓట్లు వేసి కచ్ఛితంగా గెలవ బోతున్నరన్న సంకే తాన్ని ఇచ్చారు. వై నాట్ 175 నినాదం తో జగన్ కుప్పం లో కూడా వైసిపి జెండా ను ఎగర వేయా లని చూస్తున్నా రు.. కానీ అక్కడి ప్రజలు చంద్రబా బు తోనే ఉన్నారన్నది ఇప్పుడు తేట తెల్లం అయి పోయింది. సుదీర్ఘ రాజకీయ అను భవం కలిగిన చంద్రబాబు ను ఓడించడం కుప్పం లో అంత ఈజీ కాదు అని వైసిపి బ్యాచ్ కు తెలిసేలా జై స్వరాజ్య టివి నిర్వ హించిన పోల్స్ ద్వార పబ్లిక్ ఓటు రూపంలో ఇలా సమాధానం ఇచ్చారు.