39.1 C
India
Monday, May 20, 2024
More

    Uttam Kumar Reddy : తడిసిన ధాన్యాన్నీ మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

    Date:

    Uttam Kumar Reddy
    Uttam Kumar Reddy

    Uttam Kumar Reddy : ఇటీవల కురిసిన వానలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం గాంధీభవన్ లో కాంగ్రెస్ మీడియా కమిటీ ఇన్ చార్జి సామ రాంమోహన్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది కంటే ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు రెట్టింపు ధాన్యాన్ని కొన్నామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ లు కలిసి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి రైతు భరోసా నిధుల పంపిణీని నిలిపి వేయించాయని ఆరోపించారు.

    మేడిగడ్డ బ్యారేజీ 2019లోనే దెబ్బతిన్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అథార్టీ కమిటీ ఇచ్చిన మధ్యంతర నివేదికలో తెలిపిందని అన్నారు. ఆ సమయంలోనే నీళ్లు వదిలి మరమ్మతులు చేయాల్సిందని నివేదికలో పేర్కొన్నారని, ఇప్పుడు ఏ బ్యారేజీలోనూ నీళ్లు నిల్వ చేయకుండా వదిలేయాలని కమిటీ నిపుణుల చెప్పారని మంత్రి ఉత్తమ్ వివరించారు. దేశంలో ఇండియా కూటి అధికారంలోకి వస్తుందని, బీజేపీకి దేశవ్యాప్తంగా 200 సీట్లు కూడా రావన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు 14 సీట్లు వస్తాయని, ఇండియాలోనే అత్యధిక మెజార్టీ నల్గొండ నియోజకవర్గంలో వస్తుందని, జూన్ 9న రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

    Share post:

    More like this
    Related

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...