2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ , వైఎస్ షర్మిల ల హత్య జరుగనుందని సంచలన వ్యాఖ్యలు చేసాడు మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి. ఇంతకుముందు 2019 ఎన్నికలకు ముందు తొలుత...
ఒక్క ఎమ్మెల్యేను , ఒక్క కార్యకర్తను కూడా వదులుకోను , ఎమ్మెల్యేలందరినీ మళ్లీ గెలిపించుకుంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య...
ఈరోజు కొద్దిసేపటి క్రితం వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలతో అధినేత జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యాడు. అయితే ఈ సమావేశానికి సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొట్టాడు. దాంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా...
సరిగ్గా అయిదేళ్ల క్రితం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాలోని మల్లపల్లిలో 340 కోట్ల వ్యయంతో అశోక్ లేలాండ్ పరిశ్రమకు శంకుస్థాపన చేసాడు. 75 ఎకరాల విస్తీర్ణంలో ప్రతీ...