బిగ్ బాస్ రన్నర్ అమర్ దీప్ కారుపై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. బిగ్ బాస్ షో నిన్నటితో ముగిసిన నేపద్యం లో పల్లవి ప్రశాంతి విజేతగా నిలిచారు.
షో అనంతరం హైదరాబాదులోని బిగ్ బాస్ సెంటర్ నుంచి బయటకు వస్తున్న రన్నర్ అమర్ దీప్ కారు పై ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అమర్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. కారులో అమర్ కుటుంబ సభ్యులు వెనుక సీటులో కూర్చు న్నారు. జనం వెనుక అద్దం పగలగొట్టడంతో వారు భయాందోళనకు గురయ్యారు.