29.5 C
India
Sunday, May 19, 2024
More

    BREAKING

    సైబర్ పోలీసులను ఆశ్రయించిన పవిత్ర లోకేష్

    నటి పవిత్ర లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని , అలాగే అసభ్యకరమైన రీతిలో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారని ...... అలాంటి...

    విదేశీ విద్యార్థులపై బ్రిటన్ ప్రభుత్వ ఆంక్షలు ?

    విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ నేతృత్వంలోని బ్రిటన్ ప్రభుత్వం పలు ఆంక్షలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. బ్రిటన్ కు పెద్ద ఎత్తున విదేశీ స్టూడెంట్స్ ఉన్నత చదువుల నిమిత్తం వస్తున్నారు. కాగా అలాంటి వాళ్లకు...

    అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హోరాహోరీ

    అమెరికా మధ్యంతర ఎన్నికలలో హోరాహోరీ పోరు జరిగింది. ఆ పోరులో అధికార పార్టీకి చెందిన డెమోక్రాట్లు స్వల్పంగా లాభపడ్డారు. జో బైడెన్ వైఫల్యాలను అందిపుచ్చుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారనే వాదన వినబడుతోంది. ఎందుకంటే జో...

    సోషల్ మీడియాలో యుద్ధం చేస్తున్న బాలయ్య – చిరంజీవి ఫ్యాన్స్

    సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి , నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానుల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ ఇద్దరూ 80 వ దశకం నుండి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతూనే ఉన్నారు. పైగా...

    కమల్ హాసన్ కు అస్వస్థత : ఆసుపత్రికి తరలింపు

    లోక నాయకుడు కమల్ హాసన్ అస్వస్థతకు లోనయ్యాడు దాంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. గత రెండు రోజుల నుండి కమల్ జ్వరంతో బాధపడుతున్నాడు. జ్వరానికి ఒళ్ళు నొప్పులు కూడా జత కావడం అలాగే...

    Popular

    spot_imgspot_img