ఆంధ్రప్రదేశ్: స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థుతుల నేపద్యంలో వైసీపీ ఇన్ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకుం టుంది. వైసీపీ 4 దఫాల్లో ప్రకటించిన నియోజకవర్గ ఇన్ఛార్జుల జాబితాలో కోన్ని ప్రాంతాల్లో పలు మార్పు లు...
'గోవింద కోటి' రాసిన వారికి బ్రేక్ దర్శనం లో స్వామి వారిని దర్శించుకోనే అవకాశం కల్పిస్తామని తిరుమల తిరుపతి దేవస్థాన ఈఓ తెలిపారు. 25 ఏళ్లు లోపు వారు ‘గోవింద కోటి’ పది...
ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఓ జాతీయ న్యూస్ ఛానల్ కాంక్లేవ్ వేదికగా సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలను...
టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తుపై త్వరలో క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఢిల్లీ వెళ్లి పొత్తుపై బీజేపీ పెద్దలతో మంతనాలు జరపనున్నట్లు సమాచారం అందుతోంది. ఫిబ్రవరి రెండో వారం...
దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన జరుగుతుంది. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్...