దేశ రాజధానిలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో జరిగే పరేడ్ లో మొత్తం 25 శకటాల ప్రదర్శన జరుగుతుంది. మూడేళ్ల తర్వాత తొలిసారి రిపబ్లిక్ డే పరేడ్ లో తెలంగాణ శకటం డిల్లీ వేడుకల్లో పాల్గోనే అవకాశం కలిగింది. తెలంగాణ శకటంపై చాకలి ఐలమ్మ, కొమురం భీం, రాంజీ గోండు విగ్రహాలు కోలువు తీరాయి. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ అరుదైన గౌరవం దక్కిందని మేదావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తెలంగాణ శకటం ప్రద ర్శనకు స్థానం కల్పించారని తెలుస్తోంది. గతం లో ఉన్న ప్రభుత్వం ఎప్పుుడూ ఇలాంటి చోరవ తీసు కోలేదని పలువురు బావిస్తున్నారు. మెత్తం మీద సియం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నే తెలంగాణ రాష్ట్రం లో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, తెలంగాణ ప్రాముఖ్యతను తెలియజేసేందుక ఓక అవకాశం దక్కిందని తెలుస్తోంది..మెత్తం మీద దేశ రాజధానిలో తెలంగాణ శకటం ప్రత్యేక ఆకర్శనగా నిలిచింది.