Delhi News : ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నాలు గేళ్ల బాలికపై ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యా చారానికి పాల్పడ్డాడు. చిన్నారి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాలికను చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై నిందితుడి ఇంటి బ యట భారీ సంఖ్యలో ప్రజలు అత్యాచారానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
కోపోద్రిక్తులైన ప్రజలు ఆ ప్రాంతంలోని కార్లు, ఆటోలను ధ్వంసం చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాలికపై అత్యా చారం చేసిన వ్యక్తిని తమకు అప్పగిం చాలని అతని ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీ సులు వారిని ఒకరి నుంచి పంపే ప్రయత్నం చేసిన పరిస్థితి అదుపులోకి రాలేదు.